
20, ఫిబ్రవరి 2026, శుక్రవారం 1:20:15 AMకి
చికెన్ నెక్ కారిడార్ భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్కు చాలా కీలకం. ఈ కారిడార్ సగటు వెడల్పు 20 కిలోమీటర్లు మాత్రమే. ఈశాన్య రాష్ట్రాలకు ఉన్న ఏకైక లింక్ ఈ కారిడార్ మాత్రమే. అలాంటి ప్రాంతంలో భారత్ సొరంగ మార్గాలు నిర్మించాలని ప్లాన్ చేస్తోంది. ఎందుకు?

19, ఫిబ్రవరి 2026, గురువారం 2:49:30 PMకి
దిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ నుంచి గేట్స్ తప్పుకుంటారని గత కొన్ని రోజులుగా మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. ఆ వార్తలను గేట్స్ ఫౌండేషన్ మొదట తోసిపుచ్చడమే గాక, షెడ్యూల్ ప్రకారమే బిల్ గేట్స్ ప్రసంగం ఉంటుందని ప్రకటించిది. కానీ…

19, ఫిబ్రవరి 2026, గురువారం 10:59:21 AMకి
ఎప్స్టీన్ ఫైల్స్ వివాదంలో ఆండ్రూ పేరు చాలాకాలంగా వినిపిస్తోంది. బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ III కి ఆండ్రూ స్వయానా సోదరుడు.

19, ఫిబ్రవరి 2026, గురువారం 2:31:11 PMకి
“ఇది ఆరోగ్య సమస్య కాకపోతే, ఆమెను వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలి. ఇది వృత్తిపరమైన ప్రవర్తన కాదు” అంటూ కొందరు స్పందించారు.

19, ఫిబ్రవరి 2026, గురువారం 12:49:53 PMకి
సౌదీ అరేబియా, పాకిస్తాన్, తుర్కియే మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యాన్ని చూసి అది బలమైన కూటమిగా ప్రపంచం భావిస్తోంది. ఇది ఎందుకు ఇజ్రాయెల్కు ప్రమాదమని చెబుతున్నారు?

19, ఫిబ్రవరి 2026, గురువారం 7:25:07 AMకి
‘ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ హాకీ జట్టు వసతి, ఆహారం విషయంలో సమస్యలను ఎదుర్కొంది’. ఈ ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాత, పాక్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మంగళవారం దర్యాప్తునకు ఆదేశించారు.

19, ఫిబ్రవరి 2026, గురువారం 6:53:49 AMకి
“చల్లదనం కొంతవరకు ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. కానీ ఎక్కువగా ఐస్ వాడితే సున్నితమైన చర్మం ఇరిటేట్ అవుతుంది లేదా రోసేసియా అనే సమస్యను పెంచుతుంది. అందుకే మృదువుగా, జాగ్రత్తగా వాడాలి” అని డెర్మటాలజిస్ట్ టీనా చెప్పారు.

19, ఫిబ్రవరి 2026, గురువారం 2:39:25 AMకి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇది రెండో ఇజ్రాయెల్ పర్యటన కానుంది. ఇంతకుముందు ఆయన 2017 జులైలో ఇజ్రాయెల్ను సందర్శించారు. ప్రధాని మోదీ ఆనాటి పర్యటనకు ముందు, రెండు దేశాల మంత్రుల మధ్య భేటీలు జరిగాయి. నిరుడు ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి సహా కొందరు మంత్రులు భారత్కు వచ్చారు. గత ఏడాది నవంబర్లో రక్షణ, పారిశ్రామిక, సాంకేతిక సహకారాన్ని పెంచుకోవడానికి భారత్, ఇజ్రాయెల్ కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి.

19, ఫిబ్రవరి 2026, గురువారం 5:12:12 AMకి
దిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్లో చైనా తయారీ రోబోట్ కుక్కను గల్గోటియాస్ విశ్వవిద్యాలయం ప్రదర్శించిందని, అది తమది అని చెప్పుకుందని ఆరోపణలు వచ్చాయి. ఇది సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది, ఆ తర్వాత గల్గోటియాస్ విశ్వవిద్యాలయం క్షమాపణలు చెబుతూ ప్రకటన కూడా విడుదల చేసింది. ఇంతకీ ఈ వర్సిటీ ఎక్కడుంది, దాని చరిత్ర ఏంటి?

16, ఫిబ్రవరి 2026, సోమవారం 5:57:52 AMకి
భారత క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరుస్తూ అద్వితీయ విజయాలను సాధించిన మహిళా క్రీడాకారిణులను సత్కరించాలనే లక్ష్యంతో 2019లో బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్వుమన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును తీసుకొచ్చారు.

7, సెప్టెంబర్ 2025, ఆదివారం 3:08:11 PMకి
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?

14, డిసెంబర్ 2025, ఆదివారం 7:41:49 AMకి
“హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి.”

15, డిసెంబర్ 2025, సోమవారం 10:52:21 AMకి
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’

28, అక్టోబర్ 2025, మంగళవారం 7:23:45 AMకి
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.