
22, ఆగస్టు 2026, శనివారం 9:57:50 AMకి
తమిళనాడు ప్రభుత్వం మూడో బిడ్డకు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవును ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రోత్సాహక పథకం మహిళలపై పరోక్షంగా అదనపు ఒత్తిడిని పెంచుతుందా? దీని వెనుక దాగున్న ఆర్థిక, సామాజిక కోణాలు ఏమిటి? ఈ ప్రకటనపై నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఏమంటున్నారు..

22, ఆగస్టు 2026, శనివారం 3:21:28 AMకి
‘‘నాలాంటి చాలామంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు, వారి ప్రశ్న కూడా ఇదే. మనమెందుకు జైలులో ఉన్నాం అని?” అంటూ వెల్లడించారు బిర్జు పుంగటి.

22, ఆగస్టు 2026, శనివారం 5:33:25 AMకి
మామిడి కాయ పిందెలా ఉండే ఈ సంచికి పైన ఒక లంకె ఉంటుంది. ఆ లంకెను నడుముకు కట్టుకునేవారు.

22, ఆగస్టు 2026, శనివారం 1:58:06 AMకి
‘‘ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 5 శాతమే ఇక్కడి నుంచి జరుగుతుంది. అయితే, యూఎస్ కంటైనర్ ట్రాఫిక్లో దాదాపు 40 శాతం ఇక్కడి నుంచే వెళుతుంది. హార్ముజ్ అనేది ప్రపంచానికి ఇంధన శక్తిని సరఫరా చేసే మార్గం. పనామా అనేది ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ సప్లై చైన్కు మాత్రమే కీలక మార్గం. అయితే రెండూ ముఖ్యమైనవే’’

22, ఆగస్టు 2026, శనివారం 4:51:35 AMకి
తను స్వయంగా చేసే రాపిన్యూస్24 అనే ప్రొగ్రామ్లో భాగంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు రాపినీస్. జులైలో నగరం నడిబొడ్డున ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై పాలనాయంత్రాంగంతో చర్చించి, సిటీ హాల్ నుంచి బయటకు వచ్చిన తనను బైక్ ఢీకొట్టిన ఘటనను రాపినీస్ గుర్తుచేస్తున్నారు.

22, ఆగస్టు 2026, శనివారం 6:50:49 AMకి
చెట్లపై నివాసానికి వివిధ కాలాల్లో అనేక మంది భిన్నమైన విధానాలను అనుసరించినప్పటికీ, ప్రకృతితో మళ్లీ అనుబంధం ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష వారందరిలోనూ కనిపిస్తుంది.

21, ఆగస్టు 2026, శుక్రవారం 2:23:41 PMకి
ఈ ప్రమాదం ఆగస్టు 16నే జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం విమర్శలకు దారితీసింది. రాజకీయ పలుకుబడి వల్లే ఇన్నాళ్లూ ఈ వివరాలు బయటకు రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను అటు లింగమనేని సంజుష్, మాదాపూర్ పోలీసులు ఖండించారు.

21, ఆగస్టు 2026, శుక్రవారం 12:43:42 PMకి
“అమిత్ షా దేశంలోని పిల్లలపై పెల్లెట్ గన్లతో కాల్పులు జరపమని ఆదేశించారు. సాహిల్ లోచవ్కు ఒక పెల్లెట్ తగిలి కంటికి తీవ్ర గాయం అయింది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సాహిల్, ఆయన తల్లి పలుమార్లు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే సాహిల్,ఆయన తల్లితో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోలీసు అధికారులను కలిసి దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కోరారు” అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో రాసింది.

21, ఆగస్టు 2026, శుక్రవారం 1:34:41 PMకి
అన్ని భాషల్లోనూ 300 సినిమాలకి పైగా నటించిన షావుకారు జానకి అందరి హీరోలతోనూ పనిచేశారు. ఎన్టీఆర్, ఎమ్జీఆర్, జయలలితలతో సుదీర్ఘ అనుబంధం వుంది. హీరోయిన్గా నటిస్తున్న కాలంలో కూడా ఆమె ఎప్పుడూ చిత్రసీమని ఏలింది లేదు, సినిమా ఆమెని మరిచింది లేదు. ఇచ్చిన ప్రతిపాత్రలో ఒదిగిపోయారు.

11, ఆగస్టు 2026, మంగళవారం 1:30:33 AMకి
అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..

27, ఏప్రిల్ 2026, సోమవారం 7:01:10 AMకి
“చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’

3, జులై 2026, శుక్రవారం 6:36:38 AMకి
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.

21, జనవరి 2026, బుధవారం 10:41:25 AMకి
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’

1, జూన్ 2026, సోమవారం 7:05:14 AMకి
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.