world-service-rss

BBC తెలుగు

మూడో బిడ్డను కంటే ఏడాది ప్రసూతి సెలవు.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు

మూడో బిడ్డను కంటే ఏడాది ప్రసూతి సెలవు.. తమిళనాడులో విజయ్ ప్రభుత్వం ప్రకటనపై భిన్నాభిప్రాయాలు

22, ఆగస్టు 2026, శనివారం 9:57:50 AMకి

తమిళనాడు ప్రభుత్వం మూడో బిడ్డకు కూడా ఏడాది పాటు ప్రసూతి సెలవును ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పడిపోతున్న జననాల రేటును పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే, ఈ ప్రోత్సాహక పథకం మహిళలపై పరోక్షంగా అదనపు ఒత్తిడిని పెంచుతుందా? దీని వెనుక దాగున్న ఆర్థిక, సామాజిక కోణాలు ఏమిటి? ఈ ప్రకటనపై నిపుణులు, సామాజిక కార్యకర్తలు ఏమంటున్నారు..

‘అసలు నేను చేసిన నేరమేంటి’- 50 కేసులు ఎదుర్కొని, 13 ఏళ్లు జైలులో గడిపి.. నిర్దోషిగా విడుదలైన బిర్జు పుంగటి అడుగుతున్న ప్రశ్న ఇది

‘అసలు నేను చేసిన నేరమేంటి’- 50 కేసులు ఎదుర్కొని, 13 ఏళ్లు జైలులో గడిపి.. నిర్దోషిగా విడుదలైన బిర్జు పుంగటి అడుగుతున్న ప్రశ్న ఇది

22, ఆగస్టు 2026, శనివారం 3:21:28 AMకి

‘‘నాలాంటి చాలామంది ఇప్పటికీ జైలులోనే ఉన్నారు, వారి ప్రశ్న కూడా ఇదే. మనమెందుకు జైలులో ఉన్నాం అని?” అంటూ వెల్లడించారు బిర్జు పుంగటి.

‘లంకె బిందెలు’ అంటే ఏంటి? ‘లంకె పిందెల’ నుంచే ఆ పదం వచ్చిందా?

‘లంకె బిందెలు’ అంటే ఏంటి? ‘లంకె పిందెల’ నుంచే ఆ పదం వచ్చిందా?

22, ఆగస్టు 2026, శనివారం 5:33:25 AMకి

మామిడి కాయ పిందెలా ఉండే ఈ సంచికి పైన ఒక లంకె ఉంటుంది. ఆ లంకెను నడుముకు కట్టుకునేవారు.

పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా?

పనామా: హార్ముజ్ తర్వాత ఈ కాలువ మరో ఆధిపత్య పోరాటానికి వేదికగా మారుతోందా?

22, ఆగస్టు 2026, శనివారం 1:58:06 AMకి

‘‘ప్రపంచ సముద్ర వాణిజ్యంలో సుమారు 5 శాతమే ఇక్కడి నుంచి జరుగుతుంది. అయితే, యూఎస్ కంటైనర్ ట్రాఫిక్‌లో దాదాపు 40 శాతం ఇక్కడి నుంచే వెళుతుంది. హార్ముజ్ అనేది ప్రపంచానికి ఇంధన శక్తిని సరఫరా చేసే మార్గం. పనామా అనేది ఒక ప్రధాన ఆర్థిక వ్యవస్థ సప్లై చైన్‌కు మాత్రమే కీలక మార్గం. అయితే రెండూ ముఖ్యమైనవే’’

ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే…

ఎలక్ట్రిక్ బైక్ తనను ఢీకొట్టిన తర్వాత టూవీలర్స్‌పై పాక్షిక నిషేధం విధించిన సిటీ మేయర్, ఎక్కడంటే...

22, ఆగస్టు 2026, శనివారం 4:51:35 AMకి

తను స్వయంగా చేసే రాపిన్యూస్24 అనే ప్రొగ్రామ్‌లో భాగంగా తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఓ వీడియో విడుదల చేశారు రాపినీస్. జులైలో నగరం నడిబొడ్డున ట్రాఫిక్ నియంత్రణ ఆంక్షలపై పాలనాయంత్రాంగంతో చర్చించి, సిటీ హాల్ నుంచి బయటకు వచ్చిన తనను బైక్ ఢీకొట్టిన ఘటనను రాపినీస్ గుర్తుచేస్తున్నారు.

చెట్టు మీద కూడా ఇల్లు ఇంత అందంగా కట్టుకోవచ్చా? ‘మాయాలోకం’లా అనిపించే 9 ట్రీహౌస్‌ల విశేషాలు ఏంటో చూడండి.

చెట్టు మీద కూడా ఇల్లు ఇంత అందంగా కట్టుకోవచ్చా? ‘మాయాలోకం’లా అనిపించే 9 ట్రీహౌస్‌ల విశేషాలు ఏంటో చూడండి.

22, ఆగస్టు 2026, శనివారం 6:50:49 AMకి

చెట్లపై నివాసానికి వివిధ కాలాల్లో అనేక మంది భిన్నమైన విధానాలను అనుసరించినప్పటికీ, ప్రకృతితో మళ్లీ అనుబంధం ఏర్పరచుకోవాలనే ఆకాంక్ష వారందరిలోనూ కనిపిస్తుంది.

జనసేన ఎంపీ లింగమనేని రమేశ్ కుమారుడి కారు ఢీకొని యువతి మృతి.. పోలీసులు ఏం చెప్పారు? ఎంపీ కొడుకు ఏమంటున్నారు

జనసేన ఎంపీ లింగమనేని రమేశ్  కుమారుడి కారు ఢీకొని యువతి మృతి.. పోలీసులు ఏం చెప్పారు? ఎంపీ కొడుకు ఏమంటున్నారు

21, ఆగస్టు 2026, శుక్రవారం 2:23:41 PMకి

ఈ ప్రమాదం ఆగస్టు 16నే జరిగినా విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడం విమర్శలకు దారితీసింది. రాజకీయ పలుకుబడి వల్లే ఇన్నాళ్లూ ఈ వివరాలు బయటకు రాలేదని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శలను అటు లింగమనేని సంజుష్, మాదాపూర్ పోలీసులు ఖండించారు.

పెల్లెట్ గన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు.. రాహుల్ గాంధీ ఏమన్నారు?

పెల్లెట్ గన్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు.. రాహుల్ గాంధీ ఏమన్నారు?

21, ఆగస్టు 2026, శుక్రవారం 12:43:42 PMకి

“అమిత్ షా దేశంలోని పిల్లలపై పెల్లెట్ గన్‌లతో కాల్పులు జరపమని ఆదేశించారు. సాహిల్ లోచవ్‌కు ఒక పెల్లెట్ తగిలి కంటికి తీవ్ర గాయం అయింది. ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని సాహిల్, ఆయన తల్లి పలుమార్లు కోరినా పోలీసులు పట్టించుకోలేదు. అందుకే సాహిల్,ఆయన తల్లితో కలిసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పోలీసు అధికారులను కలిసి దర్యాప్తుకు సంబంధించిన వివరాలు కోరారు” అని కాంగ్రెస్ ‘ఎక్స్’లో రాసింది.

‘మూడు నెలల పసిబిడ్డతో షూటింగ్‌కు వచ్చారు.. ఫస్ట్‌నైట్ సీన్‌లో నటించి బంధువులకు కొంతకాలం దూరమయ్యారు’

‘మూడు నెలల పసిబిడ్డతో షూటింగ్‌కు వచ్చారు.. ఫస్ట్‌నైట్ సీన్‌లో నటించి బంధువులకు కొంతకాలం దూరమయ్యారు’

21, ఆగస్టు 2026, శుక్రవారం 1:34:41 PMకి

అన్ని భాష‌ల్లోనూ 300 సినిమాల‌కి పైగా న‌టించిన షావుకారు జాన‌కి అంద‌రి హీరోల‌తోనూ ప‌నిచేశారు. ఎన్టీఆర్‌, ఎమ్జీఆర్‌, జ‌య‌ల‌లిత‌ల‌తో సుదీర్ఘ అనుబంధం వుంది. హీరోయిన్‌గా న‌టిస్తున్న కాలంలో కూడా ఆమె ఎప్పుడూ చిత్ర‌సీమ‌ని ఏలింది లేదు, సినిమా ఆమెని మ‌రిచింది లేదు. ఇచ్చిన ప్ర‌తిపాత్ర‌లో ఒదిగిపోయారు.

ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..

ఆరుతరాల అరుదైన ఉమ్మడి కుటుంబం: రోజుకు బస్తా బియ్యం, పండగొస్తే 2 పొట్టేళ్లు, 20 కేజీల చికెన్.. కలిసిమెలిసి ఎలా జీవనం సాగిస్తున్నారంటే..

11, ఆగస్టు 2026, మంగళవారం 1:30:33 AMకి

అనంతపురం జిల్లాలో 83 మంది ఒకే ఇంట్లో కలిసిమెలిసి జీవిస్తున్న అరుదైన ఉమ్మడి కుటుంబం కథ ఇది. రోజుకు 50 కేజీల బియ్యం వంట, ఆదివారం వస్తే పొట్టేలు కోయాల్సిందే, సరదాగా బజ్జీలు తినాలంటే 15 కేజీల పిండి సిద్ధం చేయాల్సిందే. ఆధునిక కాలంలో ఎలాంటి విభేదాలు లేకుండా వీరంతా ఎలా కలిసి ఉంటున్నారు? ఆ కుటుంబ సభ్యులు ఏం చెబుతున్నారంటే..

గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?

గదర్ పార్టీ: భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ఈ గ్రూప్‌కు, ఇరాన్‌కు ఉన్న అనుబంధం ఏంటి?

27, ఏప్రిల్ 2026, సోమవారం 7:01:10 AMకి

“చాలామంది స్వాతంత్ర్య సమరయోధులు తమ భద్రత కోసం ఇరాన్‌కు వెళ్లి అక్కడి నుంచే పోరాటాన్ని కొనసాగించేవారు. షిరాజ్‌లో జరిగిన ఒక ఎన్‌కౌంటర్ తర్వాత అంబా ప్రసాద్ తన ఎడమ చేతితోనే రివాల్వర్‌ను పట్టుకుని తనపై దాడి చేసిన వారిని ఎదుర్కొన్నారు’’

తాజ్‌‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్‌ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?

తాజ్‌‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్‌ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?

3, జులై 2026, శుక్రవారం 6:36:38 AMకి

షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.

సముద్ర గుప్తుడు: ‘ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు’

సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'

21, జనవరి 2026, బుధవారం 10:41:25 AMకి

‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’

జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..

జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..

1, జూన్ 2026, సోమవారం 7:05:14 AMకి

వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.