
16, ఫిబ్రవరి 2026, సోమవారం 10:02:30 AMకి
పాకిస్తాన్ సహా పొరుగు దేశాలతో ఉద్రిక్తతల దృష్ట్యా సైన్యాన్ని ఆధునీకరించాల్సిన అవసరంపై ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో బడ్జెట్లో రక్షణ కేటాయింపులు పెంచడం అవి కార్యరూపం దాల్చడానికి నిదర్శనంగా కనిపిస్తోంది.

16, ఫిబ్రవరి 2026, సోమవారం 7:40:15 AMకి
ఎపిబాటిడిన్ అనేది నరాలపై ప్రభావం చూపే సహజ విషం అని, ఈక్వెడార్లో ఉండే డార్ట్ కప్ప చర్మం నుంచి దీనిని తీస్తారని టాక్సికాలజీ ఎక్స్పర్ట్ జిల్ జాన్సన్ చెప్పారు. మార్ఫిన్కన్నా అది ‘‘200 రెట్లు ఎక్కువ శక్తిమంతమైనదని’’ ఆమె ‘బీబీసీ రష్యన్’తో చెప్పారు.

16, ఫిబ్రవరి 2026, సోమవారం 3:33:53 AMకి
ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్పై పాకిస్తాన్లోనూ చర్చ సాగుతోంది. “ఎంత అద్భుతమైన కథ. వన్డేలలో డబుల్ సెంచరీ తరువాత కూడా ఇండియన్ టీమ్లోకి రావడానికి కష్టపడిన ఈ అద్భుత ప్రతిభావంతుడు పాకిస్తాన్ బ్యాటర్ అయి ఉంటే బహుశా ‘లివింగ్ లెజెండ్’ స్టేటస్ అనుభవిస్తుండేవాడు’’ అని షాజాద్ ఇక్బాల్ అనే పాకిస్తాన్ జర్నలిస్ట్ ఎక్స్లో పోస్టు చేశారు.

16, ఫిబ్రవరి 2026, సోమవారం 5:11:38 AMకి
“శివ స్తుతి” అనేది సాంప్రదాయ ధృపద్ సంగీత శైలి అని రెహమాన్ వాదించారు. “వీరా రాజ వీర” పాట పాశ్చాత్య సంగీతం ఆధారంగా రూపొందిందని, ఇది హిందుస్తానీ సంగీత సంప్రదాయానికి మాత్రమే పరిమితం కాదని ఆయన లాయర్లు వాదించారు.

16, ఫిబ్రవరి 2026, సోమవారం 5:57:52 AMకి
బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ విజేత ప్రకటనకు వేదిక సిద్ధమైంది. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 16వ తేదీ సాయంత్రం 7 గంటలకు దిల్లీలో జరుగుతుంది.అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని బీబీసీ తెలుగు వెబ్సైట్, ఫేస్బుక్ యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారంలో చూడొచ్చు.

16, ఫిబ్రవరి 2026, సోమవారం 2:10:08 AMకి
2001లో తారిక్ రెహమాన్ తల్లి ఖలీదా జియా నేతృత్వంలో బీఎన్పీ.. జమాత్ ఏ ఇస్లామీతో కలిసి బంగ్లాదేశ్లో అధికారాన్ని చేపట్టింది. అప్పుడు, ఆ దేశంతో భారత సంబంధాలు చాలా వేగంగా క్షీణించాయి. బీఎన్పీ-జమాత్ పాలనా కాలమంతా రెండు దేశాల మధ్య సంబంధాలలో అస్థిరత, పరస్పర అపనమ్మకం కొనసాగింది.

15, ఫిబ్రవరి 2026, ఆదివారం 4:52:48 PMకి
కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 175 పరుగులు చేయగా.. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 114 పరుగులకు ఆలౌటైంది.

15, ఫిబ్రవరి 2026, ఆదివారం 1:13:36 PMకి
“మా అమ్మ తప్పు చేశాననే అపరాధ భావనతో ఉండొచ్చు. ఆమెను కలిసి నేను బాగానే ఉన్నానని చెప్పాలి” అంటున్నారు కన్నతల్లి కోసం వెతుక్కుంటూ భారత్కు వచ్చిన నెదర్లాండ్స్లోని హీమ్స్డెడ్ నగర మేయర్.

15, ఫిబ్రవరి 2026, ఆదివారం 11:14:40 AMకి
ఉదయం ఖాళీ కడుపుతో చియా విత్తనాలు నానబెట్టిన నీళ్లు తాగడం దగ్గరి నుంచి మొదలుపెడితే.. ఆలివ్ ఆయిల్, బోన్ బ్రోత్ వరకు.. ఇలా ఎన్నో రకాల ఆహారాలకు మరెన్నో ప్రయోజనాలను ఆపాదించేస్తున్నారా? వీటి ప్రభావం, ఆరోగ్యానికి చేసే మేలు గురించి శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

7, సెప్టెంబర్ 2025, ఆదివారం 3:08:11 PMకి
చంద్రగుప్త మౌర్యుడి సామ్రాజ్యం ఇరాన్ సరిహద్దుల నుంచి గంగా మైదానాల వరకు విస్తరించింది. దీనిలో నేటి హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ కూడా ఉన్నాయి. నేటి అఫ్గానిస్తాన్, బలూచిస్తాన్ ఆయన సామ్రాజ్యంలో భాగంగానే చరిత్రకారులు పరిగణించారు. కానీ, ఆయన గురించిన ప్రామాణిక రచనలు అందుబాటులో లేవు. ఆయన మనవడు అశోకుడు కూడా తన శాసనాలలో తాత గురించి ప్రస్తావించలేదు. ఇంతకీ ఎవరీ చంద్రగుప్తుడు? భారత ఉపఖండంలోని రాజ్యాలను ఎలా జయించారు? చరిత్రకారుల వాదనలేంటి?

14, డిసెంబర్ 2025, ఆదివారం 7:41:49 AMకి
“హైదర్ సైనికులు ఓడిపోయిన బ్రిటిష్ సైన్యాన్ని ఊచకోత కోయడం ప్రారంభించారు. చావు నుంచి తప్పించుకున్న వారికి అక్కడ నిలబడటం కూడా కష్టమైంది. కొందరికి ఊపిరాడలేదు. సహచరుల మృతదేహాలు గుట్టలుగా పడటంతో వాటి మధ్య చిక్కుకున్న వారు కదల్లేకపోయారు. కొందరు సైనికుల్ని ఏనుగులు తొక్కేశాయి.”

15, డిసెంబర్ 2025, సోమవారం 10:52:21 AMకి
‘‘రహమాన్ వచ్చారని చౌధరీ అస్లాంకు తెలుసు. కానీ తాను అస్లాం ఉచ్చులో పడ్డానని రహమాన్కు తెలియదు. వాహనం ఆపినప్పుడు రహమాన్ సహచరులు అడ్డుకోలేదు కూడా. నేను దానిని తీసుకోనప్పుడే మీరు నా పరువు చాలా తీసేసారు. నేను నిఘా సంస్థల దర్యాప్తును ఎదుర్కోవలసి వచ్చింది. ఇప్పుడు నేను దానిని తీసుకుంటే మీరేం చేస్తారు?’’

28, అక్టోబర్ 2025, మంగళవారం 7:23:45 AMకి
జ్యోతిష్యుల సలహా మేరకు అక్బర్ హేముపై దండయాత్రకు వెళ్లారు. యుద్ధంలో ఒక బాణం కంట్లో తగిలి తలలో నుంచి దూసుకెళ్లింది. ఇది చూసిన హేము సైనికులు ధైర్యం కోల్పోయారు. యుద్ధంలో అక్బర్ గెలిచారు. యుద్ధ భూమి నుంచి అక్బర్ దిల్లీకి తిరిగి వచ్చే సమయాన్ని కూడా జ్యోతిష్యులే నిర్ణయించారు.

19, ఆగస్టు 2025, మంగళవారం 6:28:24 AMకి
18వ శతాబ్దం నాటికే అరుణాచలం దగ్గర తెలుగు శాసనాలు కనిపించాయి. ప్రస్తుత అరుణాచల గోపుర నిర్మాణం ప్రారంభించింది శ్రీకృష్ణదేవరాయలు అయితే, దాన్ని పూర్తి చేసింది తంజావూరు తెలుగు పాలకుడు సేవప్ప నాయకుడు.